Please turn JavaScript on

Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News

Subscribe to Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News’s news feed.

Click on “Follow” and decide if you want to get news from Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News via RSS, as email newsletter, via mobile or on your personal news page.

Subscription to Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News comes without risk as you can unsubscribe instantly at any time.

You can also filter the feed to your needs via topics and keywords so that you only receive the news from Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News which you are really interested in. Click on the blue “Filter” button below to get started.

Website title: Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  390.25 / week

Message History

అమరావతి: క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులో జరిగిన భేటీలో పవన్ మాట్లాడారు. తాము నాలుగుగోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు అని, అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా, కొన్నిచోట్ల గ్యాప్స్‌ ఉన్నాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకూ అందరూ బాధ్యత సక్రమంగా నిర...


Read full story

అమరావతి: ప్రపంచానికి మనమే క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వచ్చాయని అన్నారు. సిఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్సిలు సమావేశం అయ్యారు. జిఎస్ డిపి వృద్ధిరేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎనర్జీపైనా ...


Read full story

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రకటించిన నేపథ్యంలో పిసిబితో ఐసిసి చర్చలు జరుపుతోంది. భారత్‌తో పాక్ మ్యాచ్ నిర్వహించాలని ఐసిసి పట్టుదలతో ఉంది. లాహోర్‌లో పిసిబి చైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసిసి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంలు ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఐసిసి ముందు పాకిస్థాన్ క్రికెట్ ...


Read full story

లక్నో: దేవాయలంలో దీపాలు వెలిగించడానికి వెళ్లిన యువతి చేతులను యువకుడు స్కార్ప్‌తో కట్టేశాడు. దేవాలయం సమీపంలో ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ యువతి దీపాలు వెలిగిండానికి దేవాలయానికి వెళ్లింది. అ దేవాలయంలో రాజేష్ అనే యువకుడు ఉన్నాడు. యువతి ఒంటరిగా కనిపించడంతో ఆమె చేతులను స్కార్ప్‌తో కట్ట...


Read full story

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్‌కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్ల...


Read full story