Please turn JavaScript on

Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News

Subscribe to Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News’s news feed.

Click on “Follow” and decide if you want to get news from Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News via RSS, as email newsletter, via mobile or on your personal news page.

Subscription to Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News comes without risk as you can unsubscribe instantly at any time.

You can also filter the feed to your needs via topics and keywords so that you only receive the news from Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News which you are really interested in. Click on the blue “Filter” button below to get started.

Website title: Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  60.57 / day

Message History

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ బుధవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొ న్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా ప్రాజెక్టు పురోగతి, ప్రజల భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. మూసీ ప్రాజెక్టు రూపకల్పన, అమల్లో ప్రజల అభిప్రాయాలను, సూచ...


Read full story

దుబాయ్: ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలు ఉ న్న నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వ లు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్‌లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించి న వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్‌లో పూర్తిగా చమురు లోడ్‌తో వెళ్తున్న కువైట...


Read full story

మన తెలంగాణ/హైదరాబాద్: ‘శ్రీశైలంలో నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మా హెచ్చరికతోనే విరమించుకుంది..’ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ఠ నీటి మట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉందని మంత్రి జూపల్లి కృష్ణా...


Read full story

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు పెద్దగా తేడా లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో కాళేశ్వరంపై సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ పా ర్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. బిఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీల ఫెవికాల్ బంధం బయటపడిందని ఆరోపించా రు...


Read full story

మన తెలంగాణ/హైదరాబాద్: ఆదాయంలో మూడు శాఖలు దూసుకుపోతున్నాయి.2025-26 ఆర్థి క సంవత్సరానికి గానూ వాణిజ్య పన్నుల శాఖ, ఎ క్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు గతేడాది కన్నా ఈసారి ఆదాయంలో అధిక వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలో మొ దటిస్థానం కమర్షియల్ ట్యాక్స్‌ది కాగా, రెండోస్థా నం ఎక్సైజ్ శాఖ, మూడో స్థానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు ఉంటాయి. అయితే, ఈ ఆ...


Read full story