Please turn JavaScript on

Namasthe Telangana

Want to stay in touch with the latest updates from Namasthe Telangana? That's easy! Just subscribe clicking the Follow button below, choose topics or keywords for filtering if you want to, and we send the news to your inbox, to your phone via push notifications or we put them on your personal page here on follow.it.

Reading your RSS feed has never been easier!

Website title: Namasthe Telangana : Telugu News |Telangna news |Latest Telugu News | తెలుగు వార్తలు

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  254.68 / day

Message History

మంత్రుల బాటలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభ్యులు లేకపోవడంతో వెలవెలబోయిన సభ

హైదరాబాద్‌, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభను సరైన పద్ధతిలో నడపడం లేదని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభా నియమాలను, సమయపాలనను పాటించడం లేదని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తింది. బుధవారం మధ్యాహ్న భోజన విరామానంతరం అసెంబ్లీ మొదలయ్యాక మంత్రులు, అధికార...


Read full story
కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

మామిళ్లగూడెం, మార్చి 18 : అటవీ, రెవెన్యూ సరిహద్దు భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్సు హాల్‌లో అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్‌వోలతో కలిసి అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులపై అధికారులతో సమీక్షించ...


Read full story
మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లతో జేబులు నింపుకొంటున్న కాంగ్రెస్‌ నేతలు నాడు జలయజ్ఞంలో 3% ఉంటే, ఇప్పుడు 10 శాతానికి పెంచారు టెండర్ల రింగింగ్‌- 5 కంపెనీల హవా.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలి

హైదరాబాద్‌, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రహదారుల నిర్మాణం పేరిట ధనయజ్ఞానికి తెరలేపి...


Read full story
పిల్లలకు టీకాలు వేసే వైద్య సిబ్బంది లేకపోవడంతో పడిగాపులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడంతో టీకాల ప్రక్రియ పూర్తి

తిరుమలాయపాలెం, మార్చి 18 : వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో టీకాల కోసం బాలింతలు చంటి పిల్లలతో పడిగాపులు కాసిన ఘటన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు హెల్త్‌ సబ్‌ సెంటర్‌లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమ చిన్నారుల...


Read full story
అన్ని శాఖలకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశాలు

హైదరాబాద్‌, మార్చి 18(నమస్తే తెలంగాణ) : అన్ని శాఖలకు సంబంధించి ఒక ఉన్నతాధికారి పూర్తి వివరాలతో అసెంబ్లీలో కచ్చితంగా అందుబాటులో సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం అన్ని శాఖల అధికారులు అసెంబ్లీ లాబీలో ఫైళ్లతో కనిపించారు. ఇందుకు కర్ణాటక అసెంబ్లీ ఘటనే కారణమని ఓ అధికారి తెలిపారు.

రెండు రోజుల...


Read full story