Please turn JavaScript on
Crimemirror icon

Crimemirror

Subscribe in seconds and receive Crimemirror's news feed updates in your inbox, on your phone or even read them from your own news page here on follow.it.

You can select the updates using tags or topics and you can add as many websites to your feed as you like.

And the service is entirely free!

Follow Crimemirror: Home - Crime Mirror

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  22.54 / day

Message History

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో నకిలీ బంగారం పేరుతో జరుగుతున్న మోసాలను పోలీసులు ఛేదించారు. తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ముఠా పై చర్యలు తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, తిరుపతికి చెందిన ఒక వ్యక్తి “తక్కువ ధరకే 100 గ్రాముల బంగారం” ఇస్తామని నమ్మబలికి, బాధితుడి నుంచి సుమారు రూ. 6.50 లక్షలు వసూలు చేశాడు. అనంతరం అసలు బంగార...


Read full story

క్రైం మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం, జూదానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న భార్యను కన్న పిల్లల ఎదుటే కొడవలితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. పన్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్రారీ గ్రామానిక...


Read full story

కేరళ రాష్ట్రంలోని కుట్టిపురం ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి, రోడ్డుపక్కన నిలిపి ఉంచిన కారును ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదం తీవ్రత కారణంగా బస్సు, కారు రెండూ దాదాపు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో 20 మందికి గాయాలు కాగా, అందులో ముగ్గుర...


Read full story

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చింతలమోరి సమీపంలో ఉన్న సరుగుడు తోటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపు 20 ఎకరాల మేర విస్తరించి పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. మంటలతో పాటు ఎగసిపడుతున్న నల్లటి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి...


Read full story

పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలంలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో బయటపడింది. ఉదయపురం పంచాయతీ పరిధిలోని అడ్వానంగూడ నుంచి సంజువాయి సెంటర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల రహదారి పూర్తిగా బురదమయంగా మారి, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వర్షాలు పడిన ప్రతిసారి ఈ మార్గం దాటడం ప్రమాదకరంగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేం...


Read full story